.

18, అక్టోబర్ 2011, మంగళవారం

బెయిల్‌...ప్లీజ్‌

ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో వున్న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్‌ ఎడ్యూరప్ప బెయిల్‌ కోసం హైకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. భూకుంభకోణంలో లోకాయుక్త కోర్టు ఆయన్ను ఈ నెల 22 వరకూ జ్యుడీషియల్‌ కస్టడీకి పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను నగరంలోని ఒక ఆస్పత్రిలో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్నందున తనకు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. గతంలో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి