.
19, సెప్టెంబర్ 2011, సోమవారం
వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాలుగు విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి ధ్వంసం చేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోపోద్రిక్తులై ఆదివారం నిరసనలు, ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. జూపాడుబంగ్లా, నందికొట్కూరు, బ్రహ్మణకొట్కూరు, గార్గేయపురంలో ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించిన మూడు వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారు ...........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి