.

20, సెప్టెంబర్ 2011, మంగళవారం

సిఎం అవమానిస్తున్నారు

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై సహచర మంత్రి శంకర్రావు ధ్వజమెత్తారు. ఇతర మంత్రుల ముందు సిఎం తనను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన బాధ, ఆవేదనను వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రిపై సోనియాగాంధీకి లేఖ రాశారు. సోనియాకు రాసిన లేఖను సిఎల్పీ కార్యాలయంలో శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాడుతుంటే తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, ఈ విషయంలో భద్రత పెంచాలని అనేకమార్లు కోరినా ఇప్పటివరకు...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి