.
1, అక్టోబర్ 2011, శనివారం
చిదంబరం రాజీనామా చేయాల్సిందే
జి కుంభకోణంలో నాటి ఆర్థిక మంత్రి పి. చిదంబరానికి కచ్చితమైన పాత్ర ఉందని సిపిఎం పొలిట్బ్యూరో అభిప్రాయ పడింది. చిదంబరం తక్షణం కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. రెండ్రోజుల పాటు ఇక్కడ జరిగిన పొలిట్బ్యూరో సమావేశ నిర్ణయాలను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ శుక్రవారమిక్కడ మీడియాకు వివరించారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలన్నింటిపైనా పొలిట్బ్యూరో చర్చించినట్లు చెప్పారు. ' 2జి కుంభకోణంలో ........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి