.
28, ఆగస్టు 2011, ఆదివారం
చిదంబరమే తెలంగాణకు తొలి శత్రువు
కేంద్ర హోంమంత్రి పి చిదంబరమే తెలంగాణ ప్రజలకు ప్రథమ శత్రువు అని టిడిపి విమర్శించింది. తెలంగాణపై పూటకో మాట్లాడుతూ ప్రజలను మోసంచేస్తున్న ఆయనకు ఆ పదవిలో కొనసాగే హక్కు లేదని ఆ పార్టీ సీనియర్ నేత దేవేందర్గౌడ్ అన్నారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి