.
27, ఆగస్టు 2011, శనివారం
ఐసిసి అవార్డ్స్ తుది జాబితాలో భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఓపెనింగ్ బ్యాట్స్మన్ గౌతం గంభీర్లకు చోటు లభించింది.
ఐసిసి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల తుది జాబితాలో భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఓపెనింగ్ బ్యాట్స్మన్ గౌతం గంభీర్లకు చోటు లభించింది. ఈ అవార్డులను వచ్చే నెల 12న ప్రకటించనున్నారు. ఇటీవల జరిగిన టెస్టు సిరీస్లో సచిన్ 34.12 యావరేజీతో 273 పరుగులు సాధించాడు. సచిన్తో పాటు దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ హషీం ఆమ్లా
........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి