.

27, ఆగస్టు 2011, శనివారం

ఐసిసి అవార్డ్స్‌ తుది జాబితాలో భారత కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ గౌతం గంభీర్‌లకు చోటు లభించింది.

ఐసిసి క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌, వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుల తుది జాబితాలో భారత కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ గౌతం గంభీర్‌లకు చోటు లభించింది. ఈ అవార్డులను వచ్చే నెల 12న ప్రకటించనున్నారు. ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో సచిన్‌ 34.12 యావరేజీతో 273 పరుగులు సాధించాడు. సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ హషీం ఆమ్లా ........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి