.

3, ఆగస్టు 2011, బుధవారం

భారత్‌పై అవమానకర వ్యాఖ్యలు ఆస్ట్రేలియా రేడియో అతిథిపై వెల్లువెత్తిన ఆగ్రహం

భారత్‌కు వ్యతిరేకంగా అవమానకర వ్యాఖ్యలు చేసిన ఓ ఆస్ట్రేలియా రేడియో అతిథిపై ఆ దేశంలోని భారత సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గంగానదిని 'చెత్త వేసే చోటు'గా పేర్కొనడాన్ని తీవ్రంగా విమర్శించింది. 2డే ఎఫ్‌ఎం 104.1 రేడియో స్టేషన్‌లో 'కైలె అండ్‌ జాకీ ఓ' అనే పేరుతో స్వీయ కార్యక్రమాన్ని నిర్వహించిన కైలె శాండిలాండ్స్‌్‌ గంగానదిని చెత్త వేసే చోటుగా పేర్కొనడమే కాకుండా,....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి