.
1, జులై 2011, శుక్రవారం
నా పేరు చెప్తే చంపేస్తా
ఘర్షణలో రంగారావు అనే వ్యక్తి చనిపోయిన కేసులో తన పేరు చెబితే చంపుతానని విజయవాడ మధ్య నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బెదిరిస్తున్నారని రంగారావు కుమారులు విజయవాడ పోలీసు కమిషనర్కు గురువారం ఫిర్యాదు చేశారు. తన పేరు చెపితే నగరంలో తిరగనివ్వబోనని ఫోన్లో బెదిరిస్తున్నాడనీ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం ఉదయం బీసెంటురోడ్డులో ఎమ్మెల్యే కార్యాలయం........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి