.
14, జులై 2011, గురువారం
ముంబయిలో మళ్లీ పేలుళ్లు : 21 మంది మృతి - 140 మందికి గాయాలు
ముంబయి మళ్లీ వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. 12 నిమిషాల్లో ముడు బాంబు పేలుళ్లతో ముంబయి కంపించింది. 21 మంది మృత్యువాతపడగా 140 మంది గాయపడ్డారు. ఒక్కసారి యావద్దేశం ఉలిక్కిపడింది. ఇది ఉగ్రవాద చర్యేనని ప్రకటించిన కేంద్ర హోం మంత్రి పి చిదంబరం దేశంలోని ప్రధాన నగరాల్లో హైఅలర్ట్........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి