.

2, జూన్ 2011, గురువారం

వైఎస్‌ఆర్‌ పేరుతో జగన్‌ రాజకీయం : బొత్స

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరుతో ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి రాజకీయపబ్బం గడుపుతున్నారని రవాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన సిఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతుల ముసుగులో ప్రతిపక్ష నేత చంద్రబాబు, కొత్త పార్టీ నేత జగన్‌ నాటకాలు ఆడుతున్నారని, రైతులకు తప్పుడు సంకేతాలు అందిస్తున్నారని విమర్శించారు. రైతులకు ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ టిడిపి, బిజెపి, ఇటీవల కొత్తగా వచ్చిన పార్టీ మాట్లాడుతున్నాయని, రాజకీయ పార్టీలు బాధ్యతతో కూడిన సలహాలు, సూచనలు ఇస్తే స్వాగతిస్తామన్నారు............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి