.
16, మే 2011, సోమవారం
వ్యాపారం మొదలెడతా : అమీషా పటేల్
హిందీ నటి అమీషా పటేల్ రూటు మారుస్తోంది. కథానాయికగా అవకాశాలు తగ్గిపోయాయి. ఎన్ని ప్రయత్నాలు సాగిస్తున్నా చెప్పుకోదగ్గ చిత్రాలేవీ ఆమెకు దక్కడం లేదు. తన మిత్రుడు సంజరు దత్ సిఫార్సు మేరకు 'పవర్' అనే చిత్రం దక్కింది. ఇందులో ప్రధాన నాయికగా కంగన రనౌత్ నటిస్తోంది. కేవలం నటనపైనే దృష్టిపెట్టకుండా వ్యాపార రంగంలోకీ ప్రవేశించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే తన మిత్రులతో కలిసి చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించబోతోంది. ఇందుకోసం నటి సుస్మితాసేన్ సలహాలు కూడా........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి