.

10, మే 2011, మంగళవారం

మధ్యధరా సముద్రంలో చావుకేక

సహాయం కోసం వారు చేసిన అభ్యర్థన అరణ్య రోదనే అయింది. మధ్యధరా సముద్రం నుంచి వారు వేసిన కేకలు ఐరోపా, నాటో, సైనిక దళాలు విస్మరించినట్లు కన్పిస్తోంది. దీంతో ఆకలిదప్పులతో అనేక డజన్ల మంది సముద్రంలోనే మృతి చెందారు. 72 మంది శరణార్థులతో బయలుదేరిన ఓ పడవ నడి సముద్రంలో చిక్కుకుపోయి చివరకు అందులోని 11 మంది మినహా మిగిలినవారంతా ఆకలిదప్పులతో మరణించిన హృదయ విదారక విషాద గాథను గార్డియన్‌ పత్రిక తెలియచేసింది..............................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి