.

6, మే 2011, శుక్రవారం

'సత్యసాయి' వారుసుడు లేనట్టే..!

సత్యసాయి వారుసుడు లేనట్టే... శాశ్వత అధ్యక్షుడిగా సత్యసాయిబాబానే కొనసాగించాలని ట్రస్టు సభ్యులు నిర్ణయించారు. సత్యసాయిబాబా సోదరుడి కుమారుడు రత్నాకర్‌, శ్రీనివాసన్‌, ఎస్‌వి.గిరికి సంయుక్తంగా చెక్‌పవర్‌ కల్పించారు. ఇక నుంచి ఈ ముగ్గురు కలిసి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు గురువారం జరిగిన ట్రస్టు సభ్యుల సమావేశంలో తీర్మానించారు. సాయంత్రం ప్రశాంతి నిలయంలోని......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి