.
6, మే 2011, శుక్రవారం
'సత్యసాయి' వారుసుడు లేనట్టే..!
సత్యసాయి వారుసుడు లేనట్టే... శాశ్వత అధ్యక్షుడిగా సత్యసాయిబాబానే కొనసాగించాలని ట్రస్టు సభ్యులు నిర్ణయించారు. సత్యసాయిబాబా సోదరుడి కుమారుడు రత్నాకర్, శ్రీనివాసన్, ఎస్వి.గిరికి సంయుక్తంగా చెక్పవర్ కల్పించారు. ఇక నుంచి ఈ ముగ్గురు కలిసి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు గురువారం జరిగిన ట్రస్టు సభ్యుల సమావేశంలో తీర్మానించారు. సాయంత్రం ప్రశాంతి నిలయంలోని......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి