.

7, మే 2011, శనివారం

కడప ఉపఎన్నికల పోలింగు ముందు పురివిప్పిన పాతకక్షలు : ఇద్దరు కాంగ్రెస్‌ నేతల హత్య

కడప లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికలు మరో 48 గంటల్లో జరగాల్సి ఉండగా ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లెలో పాత కక్షలు పురివిప్పాయి. కాంగ్రెస్‌ గ్రామస్థాయి నాయకులు రాజువారి లక్ష్మీనారాయణ(32), రాజువారి సుబ్బరాయుడు(55) దారుణ హత్యకు గురయ్యారు. దీంతో జిల్లా ఉలిక్కిపడింది. పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసుల కథనం ప్రకారం... ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లెకు.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి