.
6, మే 2011, శుక్రవారం
శిరిడిసాయిగా నాగార్జున
అన్నమయ్య, రామదాసు వంటి భక్తిరస చిత్రాలతో ప్రేక్షకులను రంజింపజేసిన నాగార్జున, మరోసారి రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'శిరిడిసాయి'గా తెరమీదకు రానున్నారు. పరుచూరి బ్రదర్స్ రచన చేశారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. 'నాగబాల' సీరియల్ తీసిన భక్త సురేష్కుమార్ కథాసంకలనం చేశారు. మహేశ్వరరెడ్డి నిర్మిస్తున్నారు...................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి