.
1, మే 2011, ఆదివారం
సత్యసాయిబాబా ట్రస్టు అధ్యక్షుడిగా శ్రీనివాసన్కే అవకాశం ?
సత్యసాయి బాబా వారుసుడెవరన్న దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. 1972లో ట్రస్టు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సత్యసాయిబాబానే అధ్యక్షుడిగా ఉంటూ వచ్చారు. ఏప్రిల్ 24న సత్యసాయి మృతి చెందడంతో ఆ స్థానానికి ఎవరిని ఎంపిక చేయాలన్నది మీమాంశ మొదలైంది. అనేక తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ స్థానం కోసం ట్రస్టు సభ్యులు శ్రీనివాసన్, రత్నాకర్ పోటీపడుతున్నారు............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి