.

1, మే 2011, ఆదివారం

సత్యసాయిబాబా ట్రస్టు అధ్యక్షుడిగా శ్రీనివాసన్‌కే అవకాశం ?

సత్యసాయి బాబా వారుసుడెవరన్న దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. 1972లో ట్రస్టు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సత్యసాయిబాబానే అధ్యక్షుడిగా ఉంటూ వచ్చారు. ఏప్రిల్‌ 24న సత్యసాయి మృతి చెందడంతో ఆ స్థానానికి ఎవరిని ఎంపిక చేయాలన్నది మీమాంశ మొదలైంది. అనేక తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ స్థానం కోసం ట్రస్టు సభ్యులు శ్రీనివాసన్‌, రత్నాకర్‌ పోటీపడుతున్నారు............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి