.

20, ఏప్రిల్ 2011, బుధవారం

జైతాపూర్‌ అణు విద్యుత్కేంద్రం తక్షణం ఆపాలి

మహారాష్ట్రలోని జైతాపూర్‌లో నిర్మించతలపెట్టిన అణు విద్యుత్‌ ప్రాజెక్టును తక్షణం నిలిపి వేయాలని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసింది. ప్రాజెక్టుపై నిరసన తెలుపుతున్న వారిపై జరిపిన పోలీసు కాల్పులను ఖండించింది. ఆ కాల్పుల్లో ఒకరు మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంపై స్థానికులు వ్యతిరేకత తెలుపుతున్నారు. అలాగే తమ భూముల్ని బలవంతంగా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. జైతాపూర్‌ అణు విద్యుత్‌ ప్రాజెక్టును.............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి