మహారాష్ట్రలోని జైతాపూర్లో నిర్మించతలపెట్టిన అణు విద్యుత్ ప్రాజెక్టును తక్షణం నిలిపి వేయాలని సిపిఐ(ఎం) పొలిట్బ్యూరో మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ప్రాజెక్టుపై నిరసన తెలుపుతున్న వారిపై జరిపిన పోలీసు కాల్పులను ఖండించింది. ఆ కాల్పుల్లో ఒకరు మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంపై స్థానికులు వ్యతిరేకత తెలుపుతున్నారు. అలాగే తమ భూముల్ని బలవంతంగా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టును.............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి