.

29, ఏప్రిల్ 2011, శుక్రవారం

తొలగని అనుమానాలు : అన్నింటికీ 'బాబా ఆజ్ఞ' ప్రకారమేనని సమాధానాలు

సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టుపై వచ్చిన ఆరోపణలు, సందేహాలను ఆ ట్రస్టు సభ్యులు నివృత్తి చేయలేకపోయారు. గురువారం ఉదయం 11 గంటల నుండి దాదాపు రెండు గంటలపాటు సాగిన విలేకరుల సమావేశంలో జెవి.శెట్టి మినహా తక్కిన సభ్యులందరూ పాల్గొన్నారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ప్రధానంగా ట్రస్టు సభ్యుడైన శ్రీనివాసన్‌ సమాధానాలిచ్చారు. భక్తుల్లోనున్న అనేక సందేహాలు దీని ద్వారా నివృత్తి ...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి