.

28, ఏప్రిల్ 2011, గురువారం

'ట్రస్టుపై దుష్ప్రచారం వెనుక స్వార్థ ప్రయోజనాలున్నాయి'

సత్యసాయి ట్రస్టుపై దుష్ప్రచారం వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ట్రస్టు సభ్యుడు శ్రీనివాస్‌ తెలిపారు. ఈరోజు పుట్టపర్తిలో సత్యసాయి ట్రస్టు సభ్యులు మీడియాతో సమావేశమయ్యారు. బాబా నిర్యాణంపై ట్రస్టు సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్‌ ట్రస్టు కార్యకలాపాలను మీడియాకు వివరించారు. బాబా ఆరోగ్యం క్షీణిస్తున్న.................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి