.

26, ఏప్రిల్ 2011, మంగళవారం

మైనింగ్‌ మాఫియాపై పృధ్వీ ఐఎఎస్‌

పునీత్‌ రాజ్‌కుమార్‌, పార్వతి జంటగా జాకబ్‌ వర్గీస్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా కన్నడ నాట సంచలనం సృష్టించింది. ఇది 2010 సంవత్సరంలో విడుదలైంది. తాజాగా రాజేష్‌ ఫిల్మ్‌ పతాకంపై అడపాల శేఖర్‌బాబు, ఎ.ఎస్‌.వెంకటేష్‌ తెలుగులో 'పృధ్వీ ఐఎఎస్‌'గా అనువదిస్తున్నారు. ఆడియో ఆదివారం రాత్రి విడుదలైంది. ఆడియో సీడీని హీరో తనీష్‌ విడుదలచేసి నటుడు కాశీవిశ్వనాథ్‌కు, సురేష్‌కొండేటికి అందజేశారు. నిర్మాత శేఖర్‌బాబు మాట్లాడుతూ...'అనంతపురంలోని మైనింగ్‌............................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి