భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 121వ జయంతి ఘనంగా జరిగింది. లోయర్ ట్యాంక్బండ్లోని ఆయన విగ్రహనికి అన్ని రాజకీయ పార్టీల నేతలతోపాటు వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గురువారం ఉదయం 9.45 నిమిషాలకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్చేసి పేదలకు పంచారు. నిరుపేద మహిళలకు చీరలను పంచిపెట్టారు. ముఖ్యమంత్రితో పాటు....................................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి