.
20, మార్చి 2011, ఆదివారం
తెలుగు వారి సినీ కళకు తొలి మార్గదర్శి రఘుపతి వెంకయ్య
కొత్తగా వచ్చిన ఏ విజ్ఞానాభివృద్ధి అయినా జనంలో ప్రాచుర్యం పొందాలంటే, దాన్ని ముందుగా విస్తృత వ్యాప్తిలోకి తీసుకువచ్చే ద్రష్టలు అవసరం. ఆ దిశలో అనేకులు పయనించడానికి దోవ చేసి, దారి చూపే మార్గదర్శకులు అత్యవసరం. ఇరవయ్యో శతాబ్దపు అత్యద్భుత వైజ్ఞానిక ఆవిష్కరణల్లో ఒకటైన చలనచిత్ర కళకు సైతం అలా మనదేశంలో పాదులు తీసి, ప్రాచుర్యంలోకి తెచ్చిన పితామహులు, మార్గదర్శకులుగా దాదాసాహెబ్ ఫాల్కే, ఆర్.జి. టోర్నే లాంటి పెద్దల పేర్లను మనం స్మరించుకుంటూ ఉంటాం. కానీ, వాళ్ళందరి కన్నా ముందే, 1909 నాటికే చలనచిత్ర రంగంలో దిగిన తెలుగు వాడు - రఘుపతి వెంకయ్య. వాళ్ళ కన్నా ముందే మన గడ్డ మీద సినీ..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి