.
1, మార్చి 2011, మంగళవారం
ఆమాద్మీపై దొంగ దెబ్బ
రాజకీయ సంస్కరణలను డిమాండ్ చేస్తున్న ఒమెన్ నిరసనకారులు సోమవారం ప్రధాన ఎగుమతి రేవు, రిఫైనరీకి వెళ్ళే రోడ్లను దిగ్బంధించారు. కాగా, అక్కడ పోలీసులతో జరుగుతున్న ఘర్షణల్లో మృతుల సంఖ్య ఆరుకు పెరిగినట్లు ఒక వైద్యుడు చెప్పారు. ఉత్తర తీర పట్టణం సోహర్లో సుమారు వెయ్యి మంది నిరసనకారులు పారిశ్రామిక ప్రాంత ప్రవేశ మార్గాన్ని దిగ్బంధించారు. ఆ మార్గం రేవు, నూనె శుద్ధి కర్మాగారం...........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి