.
23, మార్చి 2011, బుధవారం
నాగంకు ఎసరు!
టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్ధనరెడ్డిపై సొంత పార్టీ నేతలే ముప్పేట దాడి చేస్తున్నారు. తొలుత పిఏసి ఛైర్మన్ పదవి నుండి తప్పించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పిఏసి పదవి మార్చి 31న ముగుస్తోంది. ఆయన స్థానంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలకు ఇప్పించాలని కొంత మంది తెలంగాణ ప్రాంత నేతలే ప్రయత్నిస్తున్నట్లు.........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి