.
26, మార్చి 2011, శనివారం
అణు రియాక్టర్కు పగుళ్లు?
జపాన్లో ఫుకుషిమా దారుచీ అణు రియాక్టర్కు పగుళ్లు సంభవించి ఉంటాయని అధికారులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సంక్షోభానికి మూలమైన రియాక్టర్ల వద్ద మరమ్మతు పనులు చేపట్టిన కార్మికులు ముగ్గురు అక్కడి నీటిలో దిగినప్పుడు అణు ధార్మికతకు లోనవడం తమ ఆందోళనలకు ఆధారంగా అధికారులు పేర్కొన్నారు. ఇక్కడున్న ఆరు రియాక్టర్లలోని ఒక దానిలో సంభవించిన పగుళ్ళు గుర్తించడం అసాధ్యంగా.........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి