.
22, మార్చి 2011, మంగళవారం
కృష్ణపట్నం పోర్టుకు ప్రపంచ రికార్డు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో నౌక నుండి 24గంటల్లో 71,587 మెట్రిక్ టన్నుల బొగ్గును అన్లోడింగు చేశారు. ఇది ప్రపంచ రికార్డు. ఈ సందర్భంగా పోర్టు సిఇఒ వై.అనిల్కుమార్ మాట్లాడుతూ లెమాసెల్ దేశానికి చెందిన ఎంవి పెదౌలాస్ ట్రేడర్ నౌక దక్షిణాఫ్రికాలోని రిచార్డ్స్ బేపోర్టు....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి