.
22, మార్చి 2011, మంగళవారం
ఇద్దరు నాయికలతో మనోజ్ కొత్త చిత్రం
మంచు మనోజ్ కధానాయకుడిగా శ్రేయ, ప్రణీత కథానాయికలుగా నటిస్తోన్న చిత్రం సోమవారం రామానాయుడు స్టూడియోలో ఆరంభమైంది. సినిమా 5 సమర్పణలో శ్రీశైలేంద్ర సినిమాస్ పతాకంపై డి.ఎస్.రావు నిర్మిస్తున్నారు. గతంలో అసాధ్యుడు, జంక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అనిల్కృష్ణ అనిగా పేరు మార్చుకుని దర్శకత్వం వహిస్తున్నారు..............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి