.
24, మార్చి 2011, గురువారం
కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వ విజయాలు
యుడిఎఫ్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలలో పడ్డాయి. నష్టాలను సాకుగా చూపి ఆ ప్రభుత్వం వీటిల్లో చాలా వాటిని మూసివేయటానికీ, చివరకు అమ్మివేయటానికీ ప్రయత్నించింది. అయితే కార్మిక సంఘాల అనుబంధాలతో నిమిత్తం లేకుండా కార్మికులు సమైక్యంగా ప్రతిఘటించడంతో అమ్మకం నిలిచి పోయింది. ఎల్డిఎఫ్ అధికారానికి వచ్చిన తరువాత కార్మికులు, నిపుణులు అందజేసిన సహాయ సహకారాలతో సమర్థ్ధవంతమైన చర్యలను చేపట్టింది. ఇప్పుడు వాటిల్లో దాదాపుగా అన్నీ లాభాలతోనే నడుస్తున్నాయి.............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి