.

22, మార్చి 2011, మంగళవారం

కొనసాగుతున్న 'ఆపరేషన్‌ ఒడిస్సీ' లిబియా పై క్షిపణి దాడులు

 
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు 'ఆపరేషన్‌ ఒడిస్సీ' పేరిట లిబియాపై చేపట్టిన దురాక్రమణ రెండో రోజు సోమవారమూ కొనసాగింది. ఇందులో భాగంగా లిబియాలోని రక్షణ స్థావరాలపై సంకీర్ణ సేనలకు చెందిన యుద్ధ విమానాలు రెండో దఫా క్షిపణి దాడులు జరిపాయి. లిబియా గగన తలంపై పట్టు సాధించడం, బెంఘాజీ దిశగా పురోగమించే గడాఫీ సేనలను నిరోధించడం అనే ద్విముఖ ప్రయోజనం లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి...............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి