.

31, మార్చి 2011, గురువారం

కామెడీ విలనిజానికి కేరాఫ్‌ అడ్రస్‌

1
దేశం చాలా క్లిష్టపరిస్తితుల్లో ఉంది...అంటూ డైలాగ్‌కు తనదైన మ్యానరిజాన్ని, కామెడీ విలనిజాన్ని జోడించిన అరుదైన నటుడు నూతన్‌ప్రసాద్‌. రావుగోపాల్‌రావు, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ...వంటి ఉద్ధండుల మధ్య ప్రత్యేకత నిలుపుకున్న యాక్టర్‌ ఆయన. బుధవారం ఆయన మృతి చెందారన్న వార్త సినీ అభిమానులందర్నీ బాధపెట్టింది. నాటకరంగం నుంచి వెండితెరకు వచ్చిన అతికొద్దిమంది ఆణిముత్యాల్లో నూతన్‌ ప్రసాద్‌.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి