.

20, మార్చి 2011, ఆదివారం

అనేక రెట్లు అధికం

ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఫోర్సెస్‌ (ఎస్‌ఒఎఫ్‌) దాడుల్లో మరణించిన పౌరులపై ఐరాస గత వారం ప్రచురించిన నివేదికలో పేర్కొన్న సంఖ్య 80 కంటే వాస్తవ మరణాలు అనేక రెట్లు అధికంగా ఉన్నట్లు ఐపిఎస్‌ వార్తా సంస్థ దర్యాప్తు వెల్లడించింది. తాలిబాన్లు చేసే హత్యలకు అన్వయించే విధంగా ఎస్‌ఒఎఫ్‌ దాడుల్లో పౌరులను నిర్వచించేందుకు అదే రకమైన మానవీయ చట్ట ప్రమాణాలను అన్వయించడంలో ఐరాస విఫలమైనట్లు ఆ నివేదిక తెలిపింది. మార్చి 9న విడుదలైన నివేదికను ఐరాస మానవహక్కుల యూనిట్‌ ఐరాస అసిస్టెన్స్‌ మిషన్‌ ఇన్‌ ఆఫ్ఘనిస్తాన్‌ (యుఎన్‌ఎఎంఎ), ఆఫ్ఘనిస్తాన్‌ ఇండిపెండెంట్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ (ఎఐహెచ్‌ఆర్‌సి) సంయుక్త ఆధ్వర్యంలో విడుదల చేశారు................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి