.

12, మార్చి 2011, శనివారం

ప్రకృతి విలయం : * జపాన్‌లో భూకంపం, సునామీ బీభత్సం * 13 అడుగుల ఎత్తుకు సముద్రపుటలలు * పలు దేశాలకు సునమీ హెచ్చరిక


 

ప్రపంచంలో 'సూర్యుడు మొదటిగా ఉదయించే దేశం' (ల్యాండ్‌ ఆఫ్‌ రైజింగ్‌ సన్‌) జపాన్‌పై ప్రకృతి కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుడింది. చరిత్రలోనే అత్యంత భీకరమైన భూకంపం.. ఆ పైన సునామీ చుట్టుముట్టడంతో ఉత్తర జపాను కకావికలమైంది. కడపటి వార్తలు అందే సమయానికి వందలాది మంది చనిపోయారు. వేలాది వాహనాలు అలల తాకిడికి.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి