.
12, మార్చి 2011, శనివారం
ప్రకృతి విలయం : * జపాన్లో భూకంపం, సునామీ బీభత్సం * 13 అడుగుల ఎత్తుకు సముద్రపుటలలు * పలు దేశాలకు సునమీ హెచ్చరిక
ప్రపంచంలో 'సూర్యుడు మొదటిగా ఉదయించే దేశం' (ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్) జపాన్పై ప్రకృతి కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుడింది. చరిత్రలోనే అత్యంత భీకరమైన భూకంపం.. ఆ పైన సునామీ చుట్టుముట్టడంతో ఉత్తర జపాను కకావికలమైంది. కడపటి వార్తలు అందే సమయానికి వందలాది మంది చనిపోయారు. వేలాది వాహనాలు అలల తాకిడికి.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి