.
1, ఏప్రిల్ 2011, శుక్రవారం
భారత్ @ 121 కోట్లు
గత దశాబ్దంతో పోల్చుకుంటే ఈ దశాబ్దంలో (2001-2011) దేశ జనాభా పెరుగుదల రేటు 2.5 శాతం తగ్గింది. తాజా జనగణన ప్రకారం 121.02 కోట్లతో చైనా తర్వాతి స్థానంలో భారత్ కొనసాగుతోంది. సంఖ్యాపరంగా దేశంలో ఉత్తర ప్రదేశ్ తొలి స్థానంలో ఉంటే, లక్షద్వీప్ చివరి స్థానంలో నిలిచింది. జన సాంద్రతలో (చదరపు కిలో మీటర్కు) 37,346 మందితో ఢిల్లీ ఈశాన్య జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ దశాబ్ద కాలంలో అక్షరాస్యత.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి