.
24, ఫిబ్రవరి 2011, గురువారం
మోహనకృష్ణ దర్శకత్వంలో సుశాంత్
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై సుశాంత్ హీరోగా మరో చిత్రం తెరమీదకు రానుంది. 'కాళిదాసు', 'కరెంట్' వంటి సూపర్హిట్ చిత్రాల్ని గతంలో నిర్మించారు. ఈ సంస్థ సుశాంత్తోనే ప్రొడక్షన్ నెం.3గా ఓ విభిన్న చిత్రాన్ని నిర్మించబోతోంది. అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్...చిత్రాల్ని తీసిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించనున్నారు............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి