.
22, ఫిబ్రవరి 2011, మంగళవారం
పిడిఎఫ్ అభ్యర్థుల నామినేషన్
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులు విటపు బాలసుబ్రమణ్యం, యండపల్లి శ్రీనివాసులురెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మూడు జిల్లాల నుంచి వేలాది మంది మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. అలాగే మహబూబ్నగర్- రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో పాతూరి సుధాకర్రెడ్డి సోమవారం హైదరాబాద్లో నామినేషన్ దాఖలు చేశారు............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి