.
26, ఫిబ్రవరి 2011, శనివారం
కొండలను కొడుక్కు రాసిచ్చిన మాజీ సిఎం
ఏడు కొండల్లో రెండు కొండలు తిరుమల తిరుపతి దేవస్థానానికి (టిటిడి) చాలని, మిగిలిన ఐదు కొండలను కొడుకు, అల్లునికి మాజీ ముఖ్యమంత్రి రాసిచ్చారని మండలి ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు ఆరోపించారు. అబ్బాయికి, అల్లుడికి ఇచ్చినట్లు ఎక్కడుందని మంత్రి పార్థసారధి, కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించారు. దీంతో ఈ వ్యాఖ్యలు.......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి