.
23, ఫిబ్రవరి 2011, బుధవారం
పరిటాల హత్యకేసు మరో నిందితుడి హత్య
పరిటాల హత్యకేసులోని మరో నిందితుడిని హత్య చేశారు. దుండగులు ఇంట్లోకే వచ్చి తుపాకితో కాల్చి పరారయ్యారు. అనంతపురం జిల్లా కేంద్రం సాయినగర్లో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... తగరకుంట కొండారెడ్డి (55) ఇంట్లో వున్న సమయంలో సాయంత్రం 6.30 గంటలకు టోపీలు పెట్టుకున్న ముగ్గురు యువకులు వచ్చారు. 'అన్న ఉన్నాడా' ..............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి