.
19, ఫిబ్రవరి 2011, శనివారం
ప్రజాశక్తి సత్తా చాటాం
30 ఏళ్ల పాటు నియంతృత్వంగా దేశాన్ని పాలించిన ముబారక్... అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఈజిప్టు ప్రజలు శుక్రవారం దేశవ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. నూతన సైనిక పాలకులకు ప్రజాశక్తి బలాన్ని గుర్తు చేసేలా వారం రోజుల తర్వాత చేపట్టిన ఈ ప్రదర్శనలు జరిగాయి. 18 రోజుల తిరుగుబాటులో మరణించిన 365 మంది ప్రజల సంస్మరణార్థం జరిగిన ఈ ప్రదర్శనలు ఈజిప్టు ప్రజాశక్తి స్థాయిని, పౌర పాలనకు మారాలనే జాతీయ భావాన్ని తెలియచెప్పాయి............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి