.
21, ఫిబ్రవరి 2011, సోమవారం
క్రికెట్ అభిమానులకు సైబర్ వల
'ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు ఉచిత టికెట్లు..విజేతలతో పసందైన విందు..విలాసవంతమైన సౌకర్యాలు..పది మంది అతిథులకు రాచమర్యాదలు..ఇవన్నీ ఉచితంగానే సుమా!'..ఏంటిదంతా అనుకుంటున్నారా? సైబర్ నేరగాళ్ల సరికొత్త పన్నాగమిది. తమ వెబ్సైట్లలో సభ్యత్వం తీసుకుంటే లక్కీ విజేతలకు ప్రపంచకప్ ఫైనల్మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తామని ప్రకటనలు...........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి