.
16, ఫిబ్రవరి 2011, బుధవారం
విఫలమయ్యాం
కృష్ణానదీ జలాల పంపిణీ విషయంలో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రానికి న్యాయం జరిగేలా వాదించడంలో విఫలమ య్యామని ప్రభుత్వం ఎట్టకేలకు అంగీక రించింది. మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఒప్పుకుంది. సాయంత్రం ఐదు గంటలు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి తొమ్మిది గంటల వరకు సుదర్ఘీంగా సాగింది. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో సహా సమావేశానికి హాజరైన అన్ని పార్టీల నేతలు ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించిన తీరుపై విమర్శల వర్షం కురిపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్ర ప్రయోజనాలకు భంగం జరిగిందని స్పష్టం చేశారు. దీంతో ముఖ్యమంత్రి ఎన్. కిరణ్కుమార్రెడ్డి 'ట్రిబ్యునల్ ముందు వినిపించిన వాదనల్లో తప్పు జరిగింది..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి