.
10, ఫిబ్రవరి 2011, గురువారం
సెహ్వాగ్, గంభీర్పై ప్రత్యేక శ్రద్ధ
ప్రవీణ్ కుమార్ గాయం కారణంగా ప్రపంచకప్కు అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు క్రీడాకారుల ఫిట్నెస్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యంగా గాయం కారణంగా ఇటీవల క్రికెట్కు దూరమైన వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జట్టు కోచ్ గ్యారీ కిర్స్టీన్ ఢిల్లీ జోడీ వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ జట్టుకు జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు.................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి