2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో స్వాన్, యునిటెక్ టెలికాం కంపెనీల పట్ల టెలికాం శాఖ మాజీ మంత్రి రాజా అనుకూలంగా వ్యవహరించారని, ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ.22 వేల కోట్ల నష్టమొచ్చిందని సిబిఐ పేర్కొంది. రాజాను, ఆయనతోపాటు బుధవారం అరెస్టు చేసిన టెలికాం శాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్థ బెహురా, రాజా మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఆర్కె చందోలియాను సిఐబి అధికారులు గురువారం ప్రత్యేక సిబిఐ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకూ అడిగిన కొన్ని ప్రశ్నలకు రాజా సమాధానం చెప్పలేదని, మరింతగా విచారించడానికి వీరిని ఐదు రోజులు కస్టడీలోకి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి