.

3, జనవరి 2011, సోమవారం

చరిత్ర పుటల్లో దళితులు


వైదిక సంస్కృతిలో ఈ భేదభావం ఏ స్థాయిలో ఉండేదంటే పేర్లు పెట్టే విషయంలో కూడా అది మనకి కనబడుతుంది. వర్ణాల్లో పేర్లు వారి శ్రేష్టత్వం లేక వృత్తి ఆధారంగా నిర్ధారించబడేవి. ఒకే నక్షత్రం, సమయంలో పుట్టిన నాలుగు వర్ణాల బాలల పేర్లు కూడా వేరే వేరే పద్ధతుల్లో ఉండేవి. ఉదాహరణకి 'బ' అక్షరంతో పేరు పెట్టాలన్నప్పుడు బ్రాహ్మాణుడికి 'బుద్ధివల్లభ్‌' క్షత్రియుడికి 'బల్వంత్‌సింగ్‌' వైశ్యుడికి 'బాక్రే బిహారి' శూద్రుడికి 'బుద్ధూ (మందబుద్ధి)' అనే పద్ధతిలో పేర్లు పెట్టేవారు. 'బుద్ధి వల్లభ్‌' వాస్తవంలో మూర్ఖుడై, 'బుద్ధూ' కుశల బుద్ధి అయినాసరే. ఈవిధంగా బ్రాహ్మాణుడు పేరు మంగళసూచకం, క్షత్రియుడి పేరు బలసూచకం, వైశ్యుడి .............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి