.

12, జనవరి 2011, బుధవారం

నేను తల్చుకుంటే ప్రభుత్వం కూలుతుంది

దేశ రాజధాని ఢిల్లీలో కడప మాజీ ఎంపీ వైఎస్‌ జగన్మోహన రెడ్డి చేపట్టిన 'జల దీక్ష' బల ప్రదర్శన వేదికగా మారింది. పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్‌ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కాంగ్రెస్‌కు చెందిన 24 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఈ దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తన దయాదాక్షిణ్యాలపైనే కొనసాగుతోందన్న అర్థం వచ్చేలా దీక్ష వేదిక నుంచి జగన్‌ వ్యాఖ్యానించారు. 'నేను తలచుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది. నా ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరిస్తే తక్షణం ప్రభుత్వం పడిపోతుంది..............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి