.
7, జనవరి 2011, శుక్రవారం
'శ్రీకృష్ణ' సూచనలపై నిరసనలు
శ్రీకృష్ణ కమిటీ నివేదికను నిరసిస్తూ తెలంగాణ జిల్లాల్లో గురువారం ఆందోళనలు పెల్లుబికాయి. బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రతులనూ, కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. మంత్రుల, శాసనసభ్యుల ఇళ్ల ముట్టడికి విఫలయత్నం చేశారు. పోలీసులు పలుచోట్ల లాఠీఛార్జి చేశారు. ..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి