వెంకటేష్ నటించిన 'నాగవల్లి' 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఆడియో డబుల్ ప్లాటినం డిస్క్కు చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లోని సినీమ్యాక్స్లో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరిగింది. ముందుగా చిత్రానికి సంభాషణలు రాసిన పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ...'తాము చూశాం. అయినా నాగవల్లి ఎవరు? అనేది ఐదుగురు హీరోయిన్లలో మాకే తెలీయలేదు. ఫలానా అమ్మాయి.......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి