రైతాంగాన్ని ఆదుకోవడానికి ఇప్పటికే ప్రకటించిన ప్యాకేజికి అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్కుమార్రెడ్డి తెగేసి చెప్పారు. సచివాలయంలో గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో మరింత మెరుగైన ప్యాకేజి కావాలన్న ప్రతిపక్షాల డిమాండ్ను ఆయన తోసిపుచ్చారు. కనీస మొత్తంగా 8వేల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ రైతులకు చెల్లించాలన్న విజ్ఞప్తికి సైతం తిరస్కారమే.........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి