.

21, డిసెంబర్ 2010, మంగళవారం

జనం నెత్తిన గ్యాస్‌ ' బండ ' ?

 కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై మరోసారి గ్యాస్‌ భారం మోపనున్నట్లు సమాచారం. తాజాగా అందుతున్న వివరాల ప్రకారం వంటగ్యాస్‌ ధరలను సిలెండర్‌కు రు.50 నుండి 100 వరకూ పెంచాలన్న ప్రతిపాదనలను కేంద్ర చమురు మంత్రిత్వశాఖ చురుగ్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై బుధవారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా ద్రవీకృత పెట్రోలియం గ్యాస్‌ ధర పెరగటంతో దేశీయంగా గృహ వినియోగదారులపై భారం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి