.
21, డిసెంబర్ 2010, మంగళవారం
జనం నెత్తిన గ్యాస్ ' బండ ' ?
కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై మరోసారి గ్యాస్ భారం మోపనున్నట్లు సమాచారం. తాజాగా అందుతున్న వివరాల ప్రకారం వంటగ్యాస్ ధరలను సిలెండర్కు రు.50 నుండి 100 వరకూ పెంచాలన్న ప్రతిపాదనలను కేంద్ర చమురు మంత్రిత్వశాఖ చురుగ్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై బుధవారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ ధర పెరగటంతో దేశీయంగా గృహ వినియోగదారులపై భారం
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి