ఛార్మి ప్రధాన పాత్రలో గురుదేవ క్రియేషన్స్ పతాకంపై ప్రేమ్రాజ్ దర్శకత్వంలో నంది శ్రీహరి, టేకుల ముక్తిరాజ్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ' నగరం నిద్రపోతున్న వేళ' చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, గతనెల 18 నుంచి ఈనెల 3వరకు జరిగిన చిత్రీకరణతో తొలి షెడ్యూల్ పూర్తయింది. రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్లో....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి