'సినీ పరిశ్రమ తన సొంత ఇల్లులాంటిదని చిరంజీవిగారు అంటుంటారు. ఇప్పుడు వారు తీసిన కొమరంపులి, ఆరెంజ్ చిత్రాల వల్ల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఆ సినిమా హక్కులు అమ్ముకున్న వాటి నిర్మాతలు బాగానే ఉన్నా, కొన్నవారు తీవ్ర నష్టాల్ని మూటగట్టుకున్నారు. దీనికి కారణం ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోర్లాపడటమే. నిర్మాతల మండలి సమావేశానికి హాజరైన చిరంజీవిగారు ఇక్కడి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఆయన నుంచే నేరుగా మాకు నష్టం జరగితే...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి